Hyderabad,telangana, ఆగస్టు 14 -- రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే రెవెన్యూ సద... Read More
Andhrapradesh,amaravati, ఆగస్టు 14 -- ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించింది. ఇటీవలనే మంత్రి వర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికలోని ప్రతిపాదనల ఆధారంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుం... Read More
Hyderabad,telangana, ఆగస్టు 14 -- కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో ఇవాళ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను జ... Read More
Telangana,hyderabad, ఆగస్టు 14 -- రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ - 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే గడువు ... Read More
Telangana,hyderabad, ఆగస్టు 13 -- సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం కేసులో తవ్వే కొద్దే వాస్తవాలు బయటికొస్తున్నాయి. ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు. కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. అక్రమ సరోగస... Read More
Andhrapradesh, ఆగస్టు 13 -- ఏపీలో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఇది మరింత బలపడనుంది. ఈ మేరకు వాతావరణశాఖ కీలక ప్రక... Read More
Andhrapradesh,tirumala, ఆగస్టు 13 -- తిరుమలకు వచ్చే వాహనాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాల... Read More
Andhrapradesh, ఆగస్టు 13 -- ప్రకాశం బ్యారేజీ లో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.... Read More
Telangana,hyderabad, ఆగస్టు 13 -- గత కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా. మరో రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణశాఖ హె... Read More
Andhrapradesh, ఆగస్టు 13 -- జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై వచ్చే నెల 15 తేదీ నాటికి తమ నివేదిక సీఎం చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం(జీవోఎం) నిర్ణయించింది. రాష్ట్ర్ రెవెన్యూ శ... Read More